- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, రాజేంద్రనగర్: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై పైడినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ దుర్గాహిల్స్ ప్రాంతానికి చెందిన ఎర్రోళ్ల వంశీయాదవ్(37), శ్రావ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వంశీయాదవ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






