- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
by Dishafeatures2 |
X
దిశ, కళ్యాణదుర్గం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన కళ్యాణదుర్గం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులు వెంకటపల్లి వద్ద పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరిగివస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కళ్యాణదుర్గం మండలంలోని గోళ్ల ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకోగానే అనంతపురం నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story