- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ట్రాలీ గూడ్స్ ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
by Kalyani |

X
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: ట్రాలీ గూడ్స్ ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల పరిధి నాంచారి మాడూర్ గ్రామ శివారులో సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ వీల్ రాడ్డు విరగడంతో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన బర్మావత్ రమేష్(29), గుగులోతు వెంకన్న (45)లు మృతి చెందారు. ఈ విషయంపై తొర్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story