- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో పడి మత్స్యకారుడు మృతి..
by Batti.Sumithra |
తాండూరు గ్రామానికి చెందిన కంపెల్ల బాపు (62) అనే మత్స్యకారుడు బుధవారం చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సమ్మయ్య తెలిపారు.

X
దిశ, తాండూర్ : తాండూరు గ్రామానికి చెందిన కంపెల్ల బాపు (62) అనే మత్స్యకారుడు బుధవారం చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సమ్మయ్య తెలిపారు.
ద్వారాకపూర్ గ్రామశివారులో గల రాముని చెరువులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకుని బాపు మృతి చెందాడని ఎస్సై చెప్పారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






