- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్లోని రైల్ నిలయం పాత క్వార్టర్స్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. క్వార్టర్స్లో ఉన్న చెత్తకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వార్టర్స్ నుండి ఒక్కసారి భారీగా మంటలు ఎగసిపడటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, క్వార్టర్స్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story