- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు
by Disha Web Desk 1 |
X
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన
దిశ, గాంధారి : బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గాంధారి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. మండల పరిధిలోని రెండు చోట్ల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు మండల కేంద్రానికి చెందిన వారిలో ఒకరుగా, మరొకరు నిజాంసాగర్ కు చెందిన వారని తెలిపారు. ఎవరైన బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే వారి ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు.
Next Story