బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు

by Disha Web Desk 1 |
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు
X

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన

దిశ, గాంధారి : బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గాంధారి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. మండల పరిధిలోని రెండు చోట్ల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు మండల కేంద్రానికి చెందిన వారిలో ఒకరుగా, మరొకరు నిజాంసాగర్ కు చెందిన వారని తెలిపారు. ఎవరైన బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే వారి ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు.

Next Story

Most Viewed