- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుంటలో పడి బాలుడు మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, నెక్కొండ : చెరువు కుంటలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం పెద్దపల్లి.కిరణ్ కవితల కుమారుడు రాజేష్ (12) శుక్రవారం సాయంత్రం నుండి కనిపించకపోవడంతో గ్రామంలో వెతికారు. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న కుంటలో పడి మృతిచెందాడని తెలిపారు. ఎప్పుడూ తమ కళ్లముందే తిరుగూ ఉండే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకి వెళ్లడంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story