- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై 9 మంది దుర్మరణం..
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: గ్యాస్ లీకై 9 మంది మృతి చెందిన ఘోర సంఘటన పంజాబ్ లోని లూథియానాలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గియాస్ పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ కావడంతో అందులో పనిచేస్తున్న వ్యక్తులకు ఊపిరి ఆడలేదు. దీంట్లో సుమారు 9 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించగా మరో 10 వరకు అస్వస్థతకు గురయ్యారు.
కాగా ఫ్యాక్టరీ కూలింగ్ సిస్టం నుంచి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి గల కారణం అని తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న NDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గ్యాస్ లీకైన ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని అక్కడి పరిస్థితులును సమిక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story