- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్డెస్క్: 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మరణించడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. మహిళ తన సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం తన భర్త అంటూ పేర్కొంది. ఆమెకు 2016లో వివాహం జరిగిందని, ఆమెకు రెండేళ్ల పాప కూడా ఉందని మహిళ తండ్రి తెలిపారు. దాంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






