- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఘోర విషాదం.. బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: బంగారు గనిలో మంటలు చెలరేగి 27 మంది మృతి చెందిన విషాద సంఘటన దక్షిణ పెరూలో చోటు చేసుకుంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ ప్రమాదంలో మొత్తం 27 మంది కార్మికులు మృతి చెందగా మరో 175 మందిని సురక్షితంగా బయటపడినట్లు యానాకిహువా మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story