- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి
by Dishafeatures2 |
X
దిశ, కళ్యాణదుర్గం: చిరుత పులి దాడిలో 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన కంబదూరు మండల పరిధిలోని అచ్చంపల్లి గ్రామ శివార్లలో చోటు చేసుకుంది. ఎవరు లేని సమయంలో సాయంత్రం నాలుగు గంటల మధ్య కాలంలో చిరుత పులి దాడి చేసి 25 గొర్రెలను హతమార్చినట్లు గొర్రెల కాపరి ఉప్పర మారెన్న మీడియాకు తెలిపారు. ఈ దాడిలో సుమారు తమకు 2 లక్షల 80 వేల రూపాయలు ఆర్థిక నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిన అధికారులు స్పందించి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story