తీవ్ర విషాదం మిగిల్చిన కల్తీ మద్యం.. 20కి చేరిన మృతుల సంఖ్య

by Disha Web Desk 12 |
తీవ్ర విషాదం మిగిల్చిన కల్తీ మద్యం.. 20కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ లోని మోలిహారిలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. ఇప్పటికే నకిలీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 20 చేరుకుంది. అలాగే మరో ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషాదం మోతిహారీకి నకిలీ మద్యంతో కూడిన ట్యాంక్‌ను తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు పంపిణీ చేయడం ఈ సంఘటనకు దారితీసింది. కాగా మొదట్లో కొంతమందే ఈ నకిలీ మద్యం వల్ల ప్రభావితం కాగా తాజాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగేట్లు ఉందని డాక్టర్లు తెలిపారు. అలాగే ఈ విషాద సంఘటన‌పై స్పందించిన సీఎం నితీశ్ కుమార్.. దీనిపై పూర్తి విచారణ జరిపి సమాచారం అందించాలని పోలీసులను కోరారు.


Next Story