- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తీవ్ర విషాదం మిగిల్చిన కల్తీ మద్యం.. 20కి చేరిన మృతుల సంఖ్య
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: బీహార్ లోని మోలిహారిలో కల్తీ మద్యం తీవ్ర విషాదం మిగిల్చింది. ఇప్పటికే నకిలీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 20 చేరుకుంది. అలాగే మరో ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషాదం మోతిహారీకి నకిలీ మద్యంతో కూడిన ట్యాంక్ను తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు పంపిణీ చేయడం ఈ సంఘటనకు దారితీసింది. కాగా మొదట్లో కొంతమందే ఈ నకిలీ మద్యం వల్ల ప్రభావితం కాగా తాజాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగేట్లు ఉందని డాక్టర్లు తెలిపారు. అలాగే ఈ విషాద సంఘటనపై స్పందించిన సీఎం నితీశ్ కుమార్.. దీనిపై పూర్తి విచారణ జరిపి సమాచారం అందించాలని పోలీసులను కోరారు.
Next Story