- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రంజాన్ ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట..12 మంది మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ దేశంలో పరిస్థితి రోజు రోజు దిగజారి పోతుంది. మొన్నటి మొన్న గోదుమ పిండి సంచులకోసం ఎగబడగా.. తొక్కిసలాట జరిగింది. నేడు రంజాన్ ఆహార పంపిణీ కేంద్రంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 12 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. అలాగే మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఇఫ్పటివరకు పాకిస్తాన్లోని ఉచిత ఫుడ్ సెంటర్లలో తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య కనీసం 22 కి పెరిగింది.
Also Read..
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి”
Next Story