- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్లో రెండేండ్లుగా క్రైమ్ రేటు తగ్గిందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. సీసీ కెమెరాల వల్ల క్రైమ్ రేటు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు. హైదరాబాద్లో 5లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.30 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా ఐపీఎల్ కారణంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 27మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేశామని తెలిపారు.
Next Story