- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి చెందిన రైతు జోగన్నగూడెం భీమయ్యకు చెందిన గడ్డివాముకు ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పింటించారు. దీంతో అది పూర్తిగా దగ్ధమైంది. దాని విలువ సుమారుగా రూ. 30 వేల వరకు ఉంటుందని, పశువుల నోటిని కొట్టి పైశాచిక ఆనందం పొందినవారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
Next Story