శంషాబాద్‎లో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..!

by  |
శంషాబాద్‎లో బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‎లో ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను ఎస్‎వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed