- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పంజాబ్లో దారుణం జరిగింది. ఓ మతపరమైన ఊరేగింపులో పేలుడు సంభవించి, 12మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రంలోని తార్న్ తారన్ జిల్లా, పహూ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ‘నగర్ కిర్తాన్’ అనే ఓ మతపరమైన ఊరేగింపులో.. చిన్నపాటి మంటలు చెలరేగి, నిప్పు రవ్వలు భారీ బాణాసంచాతో ఉన్న ట్రాక్టర్లో పడటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 12మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story