- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్: రాష్ట్రంలో జిల్లాల వారీగా పంట నష్టానికి సంబంధించిన నివేదికను సీపీఎం ఆధ్వర్యంలో తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్ సమీపంలో కెనాల్కు పడ్డ గండిని పరిశీలించారు. అనంతరం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వెంటనే రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story