- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలో సిపిఎం ఏడవ మహాసభలు వినోబా భావే కాలనీలోని కామ్రేడ్ తాండ్ర రాయపాశు ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఈ మహాసభలు ప్రారంభించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందని, ఈ చట్టాల రద్దు కోసం పెద్ద ఎత్తున రైతులు చేస్తున్న పోరాటం ప్రజా ఉద్యమాలకు ఆదర్శం అని కొనియాడారు. రైతు ఉద్యమాన్ని కేంద్రం హింస ద్వారా అణచివేయాలని చూస్తోందని, కానీ అ రైతులే మోడీని గద్దె దింపుతారన్నారు.
Next Story