- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ 2010వ సంవత్సరంలో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని.. సీపీఎం హైదరాబాద్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఉల్లంఘనను నిరసిస్తూ.. ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కన్వెషన్ అగ్రిమెంట్లను పక్కనపెట్టి.. అధిక ధరలు వసూలు చేస్తున్నారని.. ఈ విషయంపై ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని శ్రీనివాస్ ప్రశ్నించారు. సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన మెట్రో ఛార్జీలను పెంచడం దుర్మార్గమని విమర్శలు చేశారు.
Next Story