- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భువనగిరి: కరోనావైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామపం చాయతీ కార్యాలయం ముందు సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాదర్శికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల సీనియర్ నాయకులు ఎదునూరి మల్లేష్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి నిరుపేదకుటుంబానికి నెలకు రూ. 7500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ ఐ జిల్లా నాయకులు అబ్దుల్లాపు రం వెంకటేష్, కడారి క్రిష్ణ, బొల్లె పల్లి పరమేష్, శ్రీరాం బాలరాజు, మైలారం శివప్రసాద్ తదితరు లు పాల్గొన్నారు.
Next Story