- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: అమరావతికి తన మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి సీపీఐ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ప్రత్యేహోదాకు కూడా సీపీఐ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
Next Story