రాజ్యసభలో నేడు చీకటి రోజు…..

by  |
రాజ్యసభలో నేడు చీకటి రోజు…..
X

దిశ,వెబ్ డెస్క్: రాజ్యసభలో నేడు చీకటి రోజు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యవసాయ బిల్లును మెజార్టీ లేని ఎన్డీఏ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసుకుందని ఆయన అన్నారు. ఇంతకు మించిన అప్రజాస్వామిక చర్య మరొకటి ఉండదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసుకుందని ఆయన అన్నారు.


Next Story

Most Viewed