- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పర్యటించారు. హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు కట్టను, పొట్లపల్లిలో భారీ వర్షానికి కొట్టుకుపోయిన చెక్డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. చెరువులు, కుంటలకు నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతోనే గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు.
Next Story