- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుర్రాల హన్మిరెడ్డి శనివారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హన్మిరెడ్డి మొదట్లో హుస్నాబాద్ విశాల పరపతి సింగిల్ విండో సీఈఓగా పనిచేశారన్నారు. అనంతరం సీపీఐ పార్టీలో చేరి పేద, మధ్యతరగతి, రైతు కూలీల పక్షాన పోరాడారు అని పేర్కొన్నారు. హన్మిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని మల్లేశ్ అన్నారు.
Next Story