- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ను అందరూ పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సడలింపు పనులన్నీ చేసుకోవాలని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరైన అకారణంగా బయటకొస్టే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే దాకాణాలు, ఆఫీసులన్నీ మూసేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, ఆఫీసులు ఓపెన్ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లేవారు తగిన పత్రాలు చూపించాలని అన్నారు.
Next Story