- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్, జీఎంఆర్ సిబ్బందికి సీపీ మహేశ్ భగవత్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్లో ఈ కార్యక్రమం జరిగిన అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, ఈ సమయంలో ప్రజలెవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టామని చెప్పారు.
Tags: Rachakonda Commissionerate, CP Mahesh Bhagwat, Essential Distribution, Corona Virus, Lockdown
Next Story