- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్ : లాక్డౌన్ కారణంగా 44వ నెంబర్ జాతీయ రహదారి సుచిత్ర చౌరస్తాలో పేట్బషీరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టు(మొబైల్ ఇల్లు) బాగుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కితాబిచ్చారు. దూలపల్లికి చెందిన మొబైల్ ఇండ్ల తయారీదారుడు టెంట్ ఏర్పాటు చేయడం వల్ల గాలికి కూలుతుందని, ప్రమాదం జరిగే అవకాశముందని గ్రహించి తయారు చేసిన ఇల్లును చెక్ పోస్టుగా ఏర్పాటు చేశాడు. అయితే గురువారం ఆకస్మీక సందర్శనకు వచ్చిన సీపీ ఆ ఇల్లును చూసి ఆశ్చర్యపోయాడు. ఇల్లు బాగుందని కాసేపు అందులో కూర్చుని ఎండ నుంచి ఉపశమనం పొందాడు. డీసీపీ పద్మజ, ఏసీపీ వీవీఎస్ రామలింగరాజు, సీఐ రమేష్, డీఐ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Next Story