- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాండమిక్ మనుషుల భౌతిక, మానసిక పరిస్థితుల్లోనూ మార్పు తెచ్చింది. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్లో కొన్ని పెళ్లిళ్లు నిలిచిపోగా, మరొ కొన్ని నిబంధనలతో అతి తక్కువ మంది అతిథుల మధ్య జరిగాయి. కరోనా వార్డుల్లో మనసు పడి పెళ్లి చేసుకున్న జంటలున్నాయి. ఈ క్రమంలో ఓ జంట వినూత్నంగా పరిణయమాడింది.
రాజస్థాన్కు చెందిన ఓ జంటకు ఇటీవల పెళ్లి కుదిరింది. తీరా పెళ్లి చేసుకునే మందు ఫార్మాలిటీకి కొవిడ్ టెస్ట్ చేయగా వధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో సంప్రదాయ వస్తువులతోపాటు పీపీఈ కిట్లు ధరించి మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. వరుడి బంధువులు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడు అది తెగ వైరలవుతోంది.
Next Story