- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రభుత్వ , కార్పొరేట్ ఆస్పత్రుల్లో శుక్రవారం డ్రై రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు.
ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కోవిడ్ డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు డ్రై రన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ తెలిపారు . బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ , రీసెర్చి ఇన్సిస్టిట్యూట్లో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
Next Story