అత్యాచార బాధితురాలికి కరోనా

by  |
అత్యాచార బాధితురాలికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా మధురపూడి అత్యాచార బాధితురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అత్యాచారం జరిగిన తర్వాత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గత మూడ్రోజులుగా పలువురు నేతలు పరామర్శించారు. ఆమెకు పాజిటివ్ రావడంతో పరామర్శించిన నేతలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అత్యాచార నిందుతులు 12 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Next Story

Most Viewed