- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం యోగీ సర్కార్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే, కర్ఫ్యూ విధించినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో యూపీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నటు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా యూపీలో వైద్యం, వ్యాక్సినేషన్, పారిశ్రామిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Next Story