- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందిస్తోన్న నిరంతర సేవలను అభినందించారు. ఇంతటి విపత్తు సమయంలో వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:Collector Prashant Jeevan Patil, Kovid ICU ward, Nalgonda hospital
Next Story