నలుగురు సీఎంలకు ‘మోడీ’ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?

by  |
నలుగురు సీఎంలకు ‘మోడీ’ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అయితే, ఆ నాలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుండటంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎంలు ప్రధాని మోడీకి వివరించారు.


Next Story

Most Viewed