- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కర్ణాటక, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అయితే, ఆ నాలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్, కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుండటంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో సీఎంలు ప్రధాని మోడీకి వివరించారు.
Next Story