- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 3,342 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 22 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,04,026కు చేరుకోగా.. ఇప్పటివరకు 6,566 కరోనా మరణాలు సంభవించాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 31,469 యాక్టివ్ కేసులుండగా.. 7,65,991 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 75,02,933కరోనా టెస్టులు జరిపినట్లు వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
Next Story