- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రోహతక్: దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ ఫేజ్-1లోని తొలి భాగం ట్రయల్స్ శనివారానికి పూర్తయ్యాయి. ఈ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అలాగే, రెండో భాగం ట్రయల్స్ కోసం శనివారమే ఆరుగురికి ఈ టీకా అందించారు. ఫేజ్-1 తొలి భాగం కోవాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యాయని రోహతక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ సవితా వర్మ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 50 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ట్రయల్ ఫలితాలు వచ్చాయని, తొలి భాగం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. ఫేజ్-1 రెండో భాగం కోసం ఆరుగురికి అందించారని వివరించారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story