- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: ఉపాధి లభించిన చోటనే విద్యుత్ మృత్యువు రూపంలో కబలించింది. ఫాంహౌస్లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఓ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన డిచ్పల్లి మండలం మిట్టపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లికి చెందిన ధారావత్ శంకర్, మరోనిబాయి దంపతులు మిట్టపల్లిలోని ఓ ఫాంహౌస్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వీరికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిదిగా పోలీసులు గుర్తించారు.
Next Story