- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్ హైవేపై చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందగా, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతులను నాయిని ఐలయ్య(65), వెంకటమ్మ(55)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: old Couple, dead, road accident, warangal, Rampur Highway
Next Story