- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇందూర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపును కొద్ధి క్షణాల క్రితం అధికారులు ప్రారంభించారు. రెండు రౌండ్లలో మొత్తం 823 ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. ఆరు టెబుళ్లను ఏర్పాటు చేసి ముందుగా ఓట్లను 50 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు షురూ చేశారు. కరోనా కారణంగా ఇద్ధరు ఓటర్లు వినియోగించిన రెండు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోలింగ్ కౌంటింగ్కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీకి 8 మంది చొప్పున ఏజెంట్లను అనుమతించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పరిశీలకులు వీర బ్రహ్మయ్య కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
Next Story