- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్: మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఘట్కేసర్, తూంకుంటల మున్సిపాలిటీలలో గెలుపొందిన పలువురు స్వతంత్ర, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గత రెండు, మూడ్రోజులుగా పలు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు మంత్రి తెలిపారు. పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్లకు సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు.
Next Story