- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టపడి పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించకనో లేక దిగుబడి సరిగా రాకనో రైతు చివరికి తన ప్రాణాలను తీసుకుంటున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీరక కుటుంబాన్ని ఒంటరి చేసి తను నమ్ముకున్న నేలపైనే తనవు చాలిస్తున్నాడు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో గోమాస రాజం(42) అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈఘటన కాసిపేట మండలం వెంకటాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది.
Next Story