- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో :
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది డీఆర్ఎఫ్ సిబ్బందికి తలసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్’ చేయించారు. బుద్దభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి సమక్షంలో తలసాని ట్రస్ట్ తరపున హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలను తలసాని సాయి కిరణ్ అందజేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో సంవత్సరం పాటు రూ. 2 లక్షలు వరకు వైద్య సేవలు పొందే వెసులుబాటు ఉంది. రూ. 20 కోట్ల విలువైన కార్పొరేట్ వైద్య సేవలు అందించుటకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ. 35 లక్షలు చెల్లించినట్లు సాయికిరణ్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లో అందరూ ఇళ్లకే పరిమితం అయినప్పటికీ ఈవీడీఎం ఆధ్వర్యంలో నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు.
Next Story