- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : ఆదివారం ఒక్కరోజే కరోనా బాధితులు ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి నిన్నటి వరకు కేవలం నాలుగు మరణాలే నమోదయ్యాయి. కానీ, ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మరణించడం గమనార్హం. మహరాష్ట్ర, బీహార్, గుజరాత్లలో ఒక్కొక్కరి చొప్పున కరోనా బాధితులు మరణించారు. అలాగే, కరోనావైరస్ కొత్తగా నమోదైన కేసులూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గురువారం రాత్రి వరకు దేశంలో నమోదైన కరోనా కేసులు 176గా ఉన్నాయి. కానీ, శుక్ర, శని, ఆదివారం సాయంత్రానికి ఈ సంఖ్య రెట్టింపునకు పైగా నమోదయ్యాయి. మొదటి నుంచీ గురువారం వరకు 176గా నమోదవగా.. కేవలం మూడు రోజుల్లోనే 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రానికి కరోనా కేసులు 370కి చేరాయి.
Tags: coronavirus, spread, death toll, fresh cases, mount, count
Next Story