కరోనా ఎఫెక్ట్..30 మంది ఖైదీల విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-02 04:35:45  IST  )

<p>కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు. Tags : coronavirus, covid-19, kadapa, [&hellip;]</p>

కరోనా ఎఫెక్ట్..30 మంది ఖైదీల విడుదల
X

కరోనా వైరస్ వ్యాప్తి జైళ్లను తాకినట్టు కనబడుతోంది. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలోని 30 ఖైదీలకు విముక్తి లభించింది. ఈ 30 మందిలో 16 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, మిగిలిన 14 మంది రిమాండ్ ఖైదీలు. కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించేందుకు వారిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. వారందరికీ బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 27న తిరిగి జైలుకి రావాలని వారిని ఆదేశించారు.

Tags : coronavirus, covid-19, kadapa, central jail, accused

Next Story