కరోనా బాధితుడి ఆత్మహత్య

by  |
కరోనా బాధితుడి ఆత్మహత్య
X

దిశ, వెబ్‎డెస్క్ : కరోనా సోకిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న రంగారావు అనే వ్యక్తి.. ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యకు చేసుకకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed