- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసుల తీవ్రత నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కరోనా వాక్సిన్ తీసుకున్నారు.
నిమ్స్ హాస్పిటల్లో కొవిడ్-19 మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని, టీకా తీసుకోవడంలో ఎలాంటి అపోహలకు పోవద్దని ప్రజలకు సూచించారు.
Next Story