కరోనా అప్ డేట్స్

by  |
కరోనా అప్ డేట్స్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్నది. రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,06,750కు చేరుకుంది. 42,297 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 61,149 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 3,303 మంది కరోనా సోకి మృతి చెందారు.

Next Story

Most Viewed