- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కు కరోనా సోకినట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించినట్లు తెలిసింది. చౌహాన్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా టెస్టులు చేస్తున్నట్లుగా కూడా తెలిసింది.
Next Story