ఆ రాష్ట్ర మంత్రికి కరోనా!

by  |
ఆ రాష్ట్ర మంత్రికి కరోనా!
X

లక్నో: భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్ కు కరోనా సోకినట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించినట్లు తెలిసింది. చౌహాన్ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా టెస్టులు చేస్తున్నట్లుగా కూడా తెలిసింది.

Next Story

Most Viewed