- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఓ చోరీ కేసులో కాచిగూడ రైల్వే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అయితే ఆ నలుగురి రిమాండ్ ఖైదీలకు కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆ నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు కరోనా టెస్టులు చేయించారు. మిగిలిన ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని శానిటైజ్ చేశారు.
Next Story