- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపుతోంది. కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది కానిస్టేబుల్స్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీ ఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 2న భద్రతా సిబ్బంది మొత్తానికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆ ఫలితాలు సోమవారం రావడంతో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని క్వారంటైన్ కు తరలించారు.
Next Story